ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతోనే రైల్వే నిధులు: ఎంపీ ఈటెల రాజేందర్
ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతోనే రైల్వే నిధులు: ఎంపీ ఈటెల రాజేందర్
Prabhakar
స్థానికం ప్రతినిధి మల్కాజిగిరి పి. ప్రభాకర్
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని రైల్వే అభివృద్ధి పనులకు ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవతో రూ. 80.47 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చెయ్యడం జరిగింది.వాజపేయి నగర్ లో ఆర్ యు బి నిర్మాణానికి రూ. 74.47 కోట్ల నిధులు కేటాయించగా, సఫీల్ గూడ లో ఎల్ హెచ్ ఎస్ నిర్మాణానికి రూ. 6 కోట్ల నిధులు కేటాయించారు.నిత్యం ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, సంబంధిత కేంద్ర మంత్రులతో, అధికారులతో భేటీ అయ్యి సుదీర్ఘంగా చర్చించి శాశ్వత పరిష్కారం చేసిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి, ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించినందుకు నా తరుపున మల్కాజ్గిరి ప్రజల తరుపున మరి ముఖ్యంగా వినాయకనగర్ ప్రజల తరుపున ధన్యవాదాలు.ఈ అద్భుతమైన పనికి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మన మా శుభాకాంక్షలు మరియు హృదయపూర్వక ధన్యవాదాలు.ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న కాలనీ అసోసియేషన్ సభ్యులకు, ప్రత్యేకంగా మహిళలకు, సీనియర్ సిటిజెన్లకు నా ధన్యవాదములు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి