Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భువనగిరి వినాయక చౌరస్తాలో 72 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలి... కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 04, 2026 07:38 AM

ప్రభుత్వ వైద్యశాలలో సాధారణ ప్రసవం, తల్లి బిడ్డ క్షేమం

ప్రభుత్వ వైద్యశాలలో సాధారణ ప్రసవం, తల్లి బిడ్డ క్షేమం

ప్రభుత్వ వైద్యశాలలో సాధారణ ప్రసవం, తల్లి బిడ్డ క్షేమం
August 04, 2026 05:52 AM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

మునగాల మండల కేంద్రంలోని స్థానిక ఆరోగ్య కేంద్రం నందు మెడికల్ ఆఫీసర్ జ్యోతి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది కలిసి ఆదివారం రాత్రి మండల పరిధిలోని ముకుందాపురం గ్రామానికి చెందిన ఎస్కే సమీరా అనే గర్భిణీ మహిళలకు వైద్య సహాయం అందించి సాధారణ ప్రసవం నిర్వహించారు, వైద్య సిబ్బంది అర్ధరాత్రి వేళలో గర్భిణీ మహిళలకు అండగా ఉంటూ ధైర్యం చెప్పి తక్షణ వైద్య సహాయం అందించడంతో సోమవారం తెల్లవారుజామున సమీర సాధారణ ప్రసవం ద్వారా ఆడపిల్లకు జన్మనిచ్చింది, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని పుట్టిన పసిపాప 3.5 కేజీల బరువు కలిగి ఆరోగ్యవంతరాలుగా ఉన్నదని మెడికల్ ఆఫీసర్ జ్యోతి తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News