PRINT TIME: August 04, 2026 07:38 AM
ప్రభుత్వ వైద్యశాలలో సాధారణ ప్రసవం, తల్లి బిడ్డ క్షేమం
ప్రభుత్వ వైద్యశాలలో సాధారణ ప్రసవం, తల్లి బిడ్డ క్షేమం
August 04, 2026 05:52 AM
1 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish K
మునగాల మండల కేంద్రంలోని స్థానిక ఆరోగ్య కేంద్రం నందు మెడికల్ ఆఫీసర్ జ్యోతి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది కలిసి ఆదివారం రాత్రి మండల పరిధిలోని ముకుందాపురం గ్రామానికి చెందిన ఎస్కే సమీరా అనే గర్భిణీ మహిళలకు వైద్య సహాయం అందించి సాధారణ ప్రసవం నిర్వహించారు, వైద్య సిబ్బంది అర్ధరాత్రి వేళలో గర్భిణీ మహిళలకు అండగా ఉంటూ ధైర్యం చెప్పి తక్షణ వైద్య సహాయం అందించడంతో సోమవారం తెల్లవారుజామున సమీర సాధారణ ప్రసవం ద్వారా ఆడపిల్లకు జన్మనిచ్చింది, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని పుట్టిన పసిపాప 3.5 కేజీల బరువు కలిగి ఆరోగ్యవంతరాలుగా ఉన్నదని మెడికల్ ఆఫీసర్ జ్యోతి తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి