Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:05 AM

ప్రభుత్వ ఉపాధ్యాయులు రచించినటువంటి కనువిప్పు-శంఖారావం ఆవిష్కరణ

ప్రభుత్వ ఉపాధ్యాయులు రచించినటువంటి కనువిప్పు-శంఖారావం ఆవిష్కరణ

ప్రభుత్వ ఉపాధ్యాయులు రచించినటువంటి కనువిప్పు-శంఖారావం ఆవిష్కరణ
January 05, 2026 02:41 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

లెక్కల మల్లారెడ్డికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగస్తుల భవనంలో లెక్కల మల్లారెడ్డి రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు రచించినటువంటి కనువిప్పు-శంఖారావం అను రెండు దృశ్య కావ్యాలను ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమానికి డాక్టర్ పోరేటి రంగయ్య సభ అధ్యక్షత వహించారు.జన్వాడ రామస్వామి ప్రముఖ కవి రిటైర్డ్ ప్రిన్సిపల్ హాజరై ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా బండారు జయశ్రీ జిల్లా రచయితల సంఘం కార్యదర్శి,శెట్టి బాలయ్య యాదవ్,కె.మోహన్ రెడ్డి,జిల్లా పెన్షనర్స్ అధ్యక్షులు పాల్గొని వారు మాట్లాడుతూ...వరకట్నానికి వ్యతిరేకంగా ఇతివృత్తంగా తీసుకొని కనువిప్పు మరియు దేశ రక్షణలో యువకుల పాత్రను ఇతివృత్తంగా తీసుకొని శంఖారావం అనే నాటకాలను రచించి అలనాడు1970 సంవత్సరంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో నిర్వహించిన పోటీలలో మరియు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించి ప్రథమ బహుమతి అందుకున్న కనువిప్పు నాటక నాటి బాల నటులు డాక్టర్ వల్లాల అమరేందర్,కోక్కలకొండ నిమ్మయ్య,మెరుగు దేవరాజు ఆ నాటకమును ముద్రించి ఆదివారం రోజు పుస్తకావిష్కరణ చేయడం జరిగింది. ఈ రెండు డాక్టర్ జన్వాడ రామస్వామి ఆవిష్కరిస్తూ...గ్రంథ సమీక్ష నిర్వహించిన ఆయనను అనంతరం ఈ పుస్తకాల రచయిత లెక్కల మల్లారెడ్డిని ప్రత్యేకంగా సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, భువనగిరి పీస్ స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొక్కలకొండ నిమ్మయ్య, డాక్టర్ వల్లలా అమరేందర్,పిలుపు స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ జనార్ధన్,రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి జ్ఞాన ప్రకాశ్ రెడ్డి,బండారు శ్రీనివాస్,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News