Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్ సీఎం భూమి పూజ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 15, 2026 12:17 PM

పనివారి వివరాలు పోలీసులకు ఇవ్వాలి: సీఐ మన్మధకుమార్

పనివారి వివరాలు పోలీసులకు ఇవ్వాలి: సీఐ మన్మధకుమార్

పనివారి వివరాలు పోలీసులకు ఇవ్వాలి: సీఐ మన్మధకుమార్
May 15, 2026 11:07 AM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఇళ్లలో పనులు చేసే మనుషులు, వాచ్‌మెన్‌లు, కేర్‌టేకర్లు వంటి వారి పూర్తి వివరాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నమోదు చేయించాలని చౌటుప్పల్ సీఐ మన్మధకుమార్ సూచించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొత్తగా పనిలోకి తీసుకునే వ్యక్తుల ఆధార్, ఫోన్ నంబర్ తదితర వివరాలు తప్పనిసరిగా సేకరించాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.డయల్ 100 లేదా 112కు ఫోన్ చేసి ఎప్పుడైనా సహాయం పొందవచ్చని సీఐ తెలిపారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News