Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:25 PM

పోలీస్ నరేందర్ కన్నుమూత

పోలీస్ నరేందర్ కన్నుమూత

పోలీస్ నరేందర్ కన్నుమూత
29-12-2025 135 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడి ఓడిన పోలీస్ నరేందర్‌ ఖేడ్‌ ప్రాంతానికి చేసిన సేవలు ఎప్పటికీ మరచిపోలేనివని ప్రజలు భావోద్వేగంగా గుర్తు చేసుకుంటున్నారు. ప్రజా భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చేసిన సేవలు విడదీయరాని బంధంగా నిలిచాయని స్థానికులు తెలిపారు. మానవతా దృక్పథంతో ఆయన అవయవాలను దానం చేయడంతో మరికొందరికి కొత్త జీవితం లభించనుంది.

నరేందర్‌ మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సహచరులు, అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఆయన అంత్యక్రియలు రేపు సిద్ధిపేటలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

నరేందర్‌ సేవలను గుర్తించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అభిమానులు, స్థానికులు ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని ప్రజలు కోరుతున్నారు.

Sthanikam

పోలీస్ నరేందర్ కన్నుమూత

Article Image

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడి ఓడిన పోలీస్ నరేందర్‌ ఖేడ్‌ ప్రాంతానికి చేసిన సేవలు ఎప్పటికీ మరచిపోలేనివని ప్రజలు భావోద్వేగంగా గుర్తు చేసుకుంటున్నారు. ప్రజా భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చేసిన సేవలు విడదీయరాని బంధంగా నిలిచాయని స్థానికులు తెలిపారు. మానవతా దృక్పథంతో ఆయన అవయవాలను దానం చేయడంతో మరికొందరికి కొత్త జీవితం లభించనుంది.

నరేందర్‌ మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సహచరులు, అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఆయన అంత్యక్రియలు రేపు సిద్ధిపేటలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

నరేందర్‌ సేవలను గుర్తించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అభిమానులు, స్థానికులు ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని ప్రజలు కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News