Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 05:42 AM

పల్లె గ్రామ అభివృద్ధికి మంత్రి సీతక్కకు వినతిపత్రం

పల్లె గ్రామ అభివృద్ధికి మంత్రి సీతక్కకు వినతిపత్రం

పల్లె గ్రామ అభివృద్ధికి మంత్రి సీతక్కకు వినతిపత్రం
21-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ :ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో, మండలంలోని పల్లె (హరిపూర్) గ్రామ సర్పంచ్ సంజీవ్ పార్దేమ్ బుధవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంలో నూతనంగా ఏర్పాటు అయిన పల్లె గ్రామ పంచాయతీ అభివృద్ధి దిశగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ మంత్రి గారికి వినతిపత్రం అందజేశారు. గ్రామానికి గ్రామ పంచాయతీ భవనం, స్మశాన వాటిక, అంగన్వాడి భవనం, అలాగే గ్రామ పారిశుధ్య నిర్వహణకు ఉపయోగపడే ట్రాక్టర్ మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు రామ్ సన్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పల్లె గ్రామ అభివృద్ధికి మంత్రి సీతక్కకు వినతిపత్రం

Article Image

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ :ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో, మండలంలోని పల్లె (హరిపూర్) గ్రామ సర్పంచ్ సంజీవ్ పార్దేమ్ బుధవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంలో నూతనంగా ఏర్పాటు అయిన పల్లె గ్రామ పంచాయతీ అభివృద్ధి దిశగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ మంత్రి గారికి వినతిపత్రం అందజేశారు. గ్రామానికి గ్రామ పంచాయతీ భవనం, స్మశాన వాటిక, అంగన్వాడి భవనం, అలాగే గ్రామ పారిశుధ్య నిర్వహణకు ఉపయోగపడే ట్రాక్టర్ మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు రామ్ సన్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News