Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:26 PM

పల్లివాడలో BRS జెండా ఎగురవేసిన శ్రీనివాసులు గౌడ్

పల్లివాడలో BRS జెండా ఎగురవేసిన శ్రీనివాసులు గౌడ్

పల్లివాడలో BRS  జెండా ఎగురవేసిన శ్రీనివాసులు గౌడ్
December 15, 2025 01:14 PM 233 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. బీఆర్‌ఎస్ అభ్యర్థి కంభంపాటి శ్రీనివాసులు గౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి మేకల మల్లయ్యపై స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) పార్టీ కూడా బీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామ ఓటర్లు ఏకగ్రీవంగా మార్పు కోరుతూ బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు.

గ్రామాభివృద్ధే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తానని నూతన సర్పంచ్ శ్రీనివాసులు గౌడ్ పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ఓటరు మహాశయులకు, గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సదా ప్రజల సేవలో ఉంటూ, పల్లివాడను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News