Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:09 AM

పల్లివాడలో BRS జెండా ఎగురవేసిన శ్రీనివాసులు గౌడ్

పల్లివాడలో BRS జెండా ఎగురవేసిన శ్రీనివాసులు గౌడ్

పల్లివాడలో BRS  జెండా ఎగురవేసిన శ్రీనివాసులు గౌడ్
15-12-2025 242 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. బీఆర్‌ఎస్ అభ్యర్థి కంభంపాటి శ్రీనివాసులు గౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి మేకల మల్లయ్యపై స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) పార్టీ కూడా బీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామ ఓటర్లు ఏకగ్రీవంగా మార్పు కోరుతూ బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు.

గ్రామాభివృద్ధే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తానని నూతన సర్పంచ్ శ్రీనివాసులు గౌడ్ పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ఓటరు మహాశయులకు, గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సదా ప్రజల సేవలో ఉంటూ, పల్లివాడను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

Sthanikam

పల్లివాడలో BRS జెండా ఎగురవేసిన శ్రీనివాసులు గౌడ్

Article Image
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. బీఆర్‌ఎస్ అభ్యర్థి కంభంపాటి శ్రీనివాసులు గౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి మేకల మల్లయ్యపై స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) పార్టీ కూడా బీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామ ఓటర్లు ఏకగ్రీవంగా మార్పు కోరుతూ బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు.

గ్రామాభివృద్ధే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తానని నూతన సర్పంచ్ శ్రీనివాసులు గౌడ్ పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ఓటరు మహాశయులకు, గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సదా ప్రజల సేవలో ఉంటూ, పల్లివాడను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News