Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:06 PM

పాక కొమురయ్య యాదవ్ జ్ఞాపకార్థం అన్నప్రసాద వితరణ

పాక కొమురయ్య యాదవ్ జ్ఞాపకార్థం అన్నప్రసాద వితరణ

పాక కొమురయ్య యాదవ్ జ్ఞాపకార్థం అన్నప్రసాద వితరణ
May 22, 2026 04:46 PM 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి మండలంలోని రాయగిరి పరిధిలో ఉన్న సహృదయ వృద్ధ అనాధాశ్రమంలో పాక కొమురయ్య యాదవ్ జ్ఞాపకార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన కుమారుడు నవతెలంగాణ సీనియర్ రిపోర్టర్ పాక జహంగీర్ యాదవ్, రేవతి దంపతులు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు అన్నప్రసాదం అందజేసి, వారి ఆశీర్వాదాలు పొందారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాక అండాలు, బంధువులు, మిత్రులు వోల్లాల లింగయ్య యాదవ్, చుక్కల శంకరయ్య యాదవ్, శెట్టి సుప్రీం యాదవ్, కొండాపురం ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News