భువనగిరి మండలంలోని రాయగిరి పరిధిలో ఉన్న సహృదయ వృద్ధ అనాధాశ్రమంలో పాక కొమురయ్య యాదవ్ జ్ఞాపకార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన కుమారుడు నవతెలంగాణ సీనియర్ రిపోర్టర్ పాక జహంగీర్ యాదవ్, రేవతి దంపతులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు అన్నప్రసాదం అందజేసి, వారి ఆశీర్వాదాలు పొందారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాక అండాలు, బంధువులు, మిత్రులు వోల్లాల లింగయ్య యాదవ్, చుక్కల శంకరయ్య యాదవ్, శెట్టి సుప్రీం యాదవ్, కొండాపురం ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి