PRINT TIME: April 11, 2026 01:51 PM
పైలాన్ పార్క్ వద్ద విద్యుత్ ప్రజా బాట
పైలాన్ పార్క్ వద్ద విద్యుత్ ప్రజా బాట
February 10, 2026 09:04 PM
28 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
చౌటుప్పల్ మున్సిపాలిటి పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాబాట లో భాగంగా మంగళవారం విద్యుత్ సంస్థ ఉద్యోగులు చౌటుప్పల్ పైలాన్ పార్క్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫారం వద్ద పిచ్చి మొక్కలు తొలగించి, ఫీజులు రిపేర్ చేసి ట్రాన్స్ఫారం చుట్టూ పరిశుభ్రంగా చేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ విద్యుత్ ఏ ఈ రాజుల సతీష్, ఫోర్ మెన్ బి సోమన్న, లైన్మెన్లు బి నాగరాజు, పోరండ్ల తిరుమలయ్య, జల్ల పెళ్లి శ్రీనివాస్, గుమ్మల్ల బిక్షపతి, అసిస్టెంట్ లైన్మెన్లు కరెంటుతో నరసింహ, నోముల జైపాల్ రెడ్డి, ఎం రాజు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి