Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:53 PM

పైలాన్ పార్క్ వద్ద విద్యుత్ ప్రజా బాట

పైలాన్ పార్క్ వద్ద విద్యుత్ ప్రజా బాట

పైలాన్ పార్క్ వద్ద విద్యుత్ ప్రజా బాట
February 10, 2026 09:04 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటి పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాబాట లో భాగంగా మంగళవారం విద్యుత్ సంస్థ ఉద్యోగులు చౌటుప్పల్ పైలాన్ పార్క్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫారం వద్ద పిచ్చి మొక్కలు తొలగించి, ఫీజులు రిపేర్ చేసి ట్రాన్స్ఫారం చుట్టూ పరిశుభ్రంగా చేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ విద్యుత్ ఏ ఈ రాజుల సతీష్, ఫోర్ మెన్ బి సోమన్న, లైన్మెన్లు బి నాగరాజు, పోరండ్ల తిరుమలయ్య, జల్ల పెళ్లి శ్రీనివాస్, గుమ్మల్ల బిక్షపతి, అసిస్టెంట్ లైన్మెన్లు కరెంటుతో నరసింహ, నోముల జైపాల్ రెడ్డి, ఎం రాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News