PRINT TIME: May 26, 2026 05:24 PM
పైళ్ల సంధ్యా రాణి గెలుపు
పైళ్ల సంధ్యా రాణి గెలుపు
December 14, 2025 03:38 PM
48 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నా బలం మీ నమ్మకం, నా లక్ష్యం గ్రామ అభివృద్ధి!
వలిగొండ మండలంలోని సుంకిశాల గ్రామం సర్పంచ్ పదవి కోసం సీపీఎం పార్టీ తరఫున పోటీ చేసిన పైళ్ల సంధ్యా రాణి .. ప్రజల మద్దతుతో బంపర్ మెజార్టీ కొట్టిర్రు. ఆవిడకు జనం 107 ఓట్లు మెజార్టీతోటి సర్పంచ్ గా గెలుపొందారు. ఆమె గ్రామ అభివృద్ధి కోసం పని చేస్తానని చెప్తూ, అందరికీ దండం పెట్టి కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి