Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సమాజ సేవలో నర్సుల త్యాగం మరువలేనిది – బైండ్ల కృష్ణ మంత్రి సవితమ్మ ని కలిసిన పలువురు నాయకులు, కార్యకర్తలు రొద్దంలో ఘనంగా ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 12, 2026 05:28 PM

పదవ తరగతిలో ర్యాంకు సాధించిన కావ్య శ్రీ కి ఘన సన్మానం

పదవ తరగతిలో ర్యాంకు సాధించిన కావ్య శ్రీ కి ఘన సన్మానం

పదవ తరగతిలో ర్యాంకు సాధించిన కావ్య శ్రీ కి ఘన సన్మానం
May 12, 2026 03:15 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

రాష్ట్రస్థాయిలో ప్రతి మండలంలో ప్రభుత్వ పాఠశాలల నుండి మండల టాపర్ గా ర్యాంక్ సాధించిన పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ZPHS తుంగతుర్తి బాలికల పాఠశాల , విద్యార్థిని కటకం కావ్యశ్రీ,

ప్రధానోపాధ్యాయురాలు కవితకు బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ MP మల్లు రవి చేతుల మీదుగా సన్మానo చేశారు. వారు మాట్లాడుతూ... విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని, మండలానికి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు శోభ,సీనియర్ ఉపాధ్యాయులు కిష్టయ్య,PD అంబేద్కర్ లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News