PRINT TIME: May 12, 2026 05:28 PM
పదవ తరగతిలో ర్యాంకు సాధించిన కావ్య శ్రీ కి ఘన సన్మానం
పదవ తరగతిలో ర్యాంకు సాధించిన కావ్య శ్రీ కి ఘన సన్మానం
May 12, 2026 03:15 PM
1 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
రాష్ట్రస్థాయిలో ప్రతి మండలంలో ప్రభుత్వ పాఠశాలల నుండి మండల టాపర్ గా ర్యాంక్ సాధించిన పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ZPHS తుంగతుర్తి బాలికల పాఠశాల , విద్యార్థిని కటకం కావ్యశ్రీ,
ప్రధానోపాధ్యాయురాలు కవితకు బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ MP మల్లు రవి చేతుల మీదుగా సన్మానo చేశారు. వారు మాట్లాడుతూ... విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని, మండలానికి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు శోభ,సీనియర్ ఉపాధ్యాయులు కిష్టయ్య,PD అంబేద్కర్ లు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి