Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 09:25 PM

పదవ తరగతిలో ర్యాంకు సాధించిన కావ్య శ్రీ కి ఘన సన్మానం

పదవ తరగతిలో ర్యాంకు సాధించిన కావ్య శ్రీ కి ఘన సన్మానం

పదవ తరగతిలో ర్యాంకు సాధించిన కావ్య శ్రీ కి ఘన సన్మానం
May 12, 2026 03:15 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

రాష్ట్రస్థాయిలో ప్రతి మండలంలో ప్రభుత్వ పాఠశాలల నుండి మండల టాపర్ గా ర్యాంక్ సాధించిన పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ZPHS తుంగతుర్తి బాలికల పాఠశాల , విద్యార్థిని కటకం కావ్యశ్రీ,

ప్రధానోపాధ్యాయురాలు కవితకు బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ MP మల్లు రవి చేతుల మీదుగా సన్మానo చేశారు. వారు మాట్లాడుతూ... విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని, మండలానికి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు శోభ,సీనియర్ ఉపాధ్యాయులు కిష్టయ్య,PD అంబేద్కర్ లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News