Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:18 AM

పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకే వైద్య శిబిరం: ఎమ్మెల్యే వేముల వీరేశం

పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకే వైద్య శిబిరం: ఎమ్మెల్యే వేముల వీరేశం

పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకే వైద్య శిబిరం: ఎమ్మెల్యే వేముల వీరేశం
19-12-2025 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకే వైద్య శిబిరం: ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్, స్థానిక ప్రతినిధి


పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం నకిరేకల్ మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన వైద్య శిబిరం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పట్టణ పారిశుధ్య నిర్వహణలో పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివని తెలిపారు. నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత–శ్రీనివాస్, ప్యాక్స్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, మున్సిపాలిటీ కమిషనర్, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకే వైద్య శిబిరం: ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకే వైద్య శిబిరం: ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్, స్థానిక ప్రతినిధి


పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం నకిరేకల్ మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన వైద్య శిబిరం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పట్టణ పారిశుధ్య నిర్వహణలో పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివని తెలిపారు. నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత–శ్రీనివాస్, ప్యాక్స్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, మున్సిపాలిటీ కమిషనర్, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News