Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:28 PM

ఓటమి తరువాత కూడా సేవే ధ్యేయం – 8వ వార్డులో నీటి సమస్యకు పరిష్కారం

ఓటమి తరువాత కూడా సేవే ధ్యేయం – 8వ వార్డులో నీటి సమస్యకు పరిష్కారం

ఓటమి తరువాత కూడా సేవే ధ్యేయం – 8వ వార్డులో నీటి సమస్యకు పరిష్కారం
March 19, 2026 06:56 PM 114 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వట్టిమర్తి గ్రామంలో రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు యూత్ కాంగ్రెస్ నాయకులు బెల్లపు రమేష్. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి పోటీ చేసి కేవలం 2 ఓట్ల తేడాతో ఓటమి పాలైనప్పటికీ, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు.

తన వార్డులో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను గుర్తించిన రమేష్, సమస్యకు కారణమైన పాత గేట్ వాలును తొలగించి, కొత్త గేట్ వాలును ఏర్పాటు చేయించారు. దీని ఫలితంగా 8వ వార్డులో నీటి కొరత పూర్తిగా తగ్గి, ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.

ఎన్నికల్లో ఓడిపోయినా సేవలో గెలిచిన రమేష్ చర్యలను స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్న ఆయన, ఇలాగే గ్రామ అభివృద్ధికి మరిన్ని సేవలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News