రాయగిరి,: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి రాయగిరి 3వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకుని నిర్భయంగా ఓటు వేయాలని, స్థానిక స్వపరిపాలన బలోపేతానికి భాగస్వాములు కావాలని సూచించారు.
PRINT TIME: August 29, 2026 09:47 AM
ఓటు హక్కు వినియోగించిన అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
ఓటు హక్కు వినియోగించిన అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
11-02-2026
97 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రాయగిరి,: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి రాయగిరి 3వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకుని నిర్భయంగా ఓటు వేయాలని, స్థానిక స్వపరిపాలన బలోపేతానికి భాగస్వాములు కావాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి