Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 06:50 AM

ఓటింగ్‌కు గుర్తింపు తప్పనిసరి.. 18 కార్డులకు గ్రీన్ సిగ్నల్.కలెక్టర్ హనుమంతరావు

ఓటింగ్‌కు గుర్తింపు తప్పనిసరి.. 18 కార్డులకు గ్రీన్ సిగ్నల్.కలెక్టర్ హనుమంతరావు

ఓటింగ్‌కు గుర్తింపు తప్పనిసరి.. 18 కార్డులకు గ్రీన్ సిగ్నల్.కలెక్టర్ హనుమంతరావు
09-02-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూరు మున్సిపాలిటీల్లో ఈ నెల 11న జరగనున్న ఎన్నికల సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గుర్తింపు పత్రం తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు సూచించారు.ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా భయపడాల్సిన అవసరం లేదని, మొత్తం 18 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని చూపించి ఓటు వేయవచ్చని ఆయన తెలిపారు. ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫోటోతో కూడిన బ్యాంకు లేదా తపాలా పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్‌పోర్టు, పెన్షన్ పత్రాలు, దివ్యాంగుల గుర్తింపు కార్డు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అధికారిక గుర్తింపు కార్డులు తదితరాలను పోలింగ్ కేంద్రాల్లో అంగీకరిస్తామని స్పష్టం చేశారు.ప్రతి ఓటరు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య బలోపేతానికి తమ ఓటు కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు.

Sthanikam

ఓటింగ్‌కు గుర్తింపు తప్పనిసరి.. 18 కార్డులకు గ్రీన్ సిగ్నల్.కలెక్టర్ హనుమంతరావు

Article Image

భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూరు మున్సిపాలిటీల్లో ఈ నెల 11న జరగనున్న ఎన్నికల సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గుర్తింపు పత్రం తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు సూచించారు.ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా భయపడాల్సిన అవసరం లేదని, మొత్తం 18 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని చూపించి ఓటు వేయవచ్చని ఆయన తెలిపారు. ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫోటోతో కూడిన బ్యాంకు లేదా తపాలా పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్‌పోర్టు, పెన్షన్ పత్రాలు, దివ్యాంగుల గుర్తింపు కార్డు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అధికారిక గుర్తింపు కార్డులు తదితరాలను పోలింగ్ కేంద్రాల్లో అంగీకరిస్తామని స్పష్టం చేశారు.ప్రతి ఓటరు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య బలోపేతానికి తమ ఓటు కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News