Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 09:27 AM

ఒకే చోట ఐదు తరాల సందడి..!!

ఒకే చోట ఐదు తరాల సందడి..!!

ఒకే చోట ఐదు తరాల సందడి..!!
22-02-2026 106 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

చిత్రపు అన్నపూర్ణమ్మ ‘శతాధిక’ సంబరాలు

ఐదు తరాల ఆశీర్వాదంతో అరుదైన వేడుక

కోదాడ, పట్టణానికి చెందిన వృద్ధురాలు చిత్రపు అన్నపూర్ణమ్మ (105) వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కుటుంబ సభ్యులు ఘనంగా ‘శతాధికా సంబరాలు’ నిర్వహించారు.

ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న అన్నపూర్ణమ్మ తన జీవితకాలంలో ఐదు తరాలను చూసి ఆశీర్వదించడం కుటుంబానికి అపూర్వ భాగ్యంగా నిలిచింది. ఆదివారం పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఆమెకు చెందిన 108 మంది కుటుంబ సభ్యులు ఏకమై వేడుకలను వైభవంగా జరిపారు.

వందేళ్లు దాటిన ఈ వృద్ధురాలిని సాక్షాత్తు దైవస్వరూపంగా భావిస్తూ కుటుంబ సభ్యులంతా ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. కుటుంబ ఐక్యతకు ప్రతీకగా నిర్వహించిన ఈ వేడుకలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

ఈ కార్యక్రమంలో కుమారులు చిత్రపు నరసింహారావు, సుశీల, సుదర్శన్ రావు, కృష్ణకుమారి, మోహన్ రావు, అనసూర్య తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

ఒకే చోట ఐదు తరాల సందడి..!!

Article Image

చిత్రపు అన్నపూర్ణమ్మ ‘శతాధిక’ సంబరాలు

ఐదు తరాల ఆశీర్వాదంతో అరుదైన వేడుక

కోదాడ, పట్టణానికి చెందిన వృద్ధురాలు చిత్రపు అన్నపూర్ణమ్మ (105) వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కుటుంబ సభ్యులు ఘనంగా ‘శతాధికా సంబరాలు’ నిర్వహించారు.

ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న అన్నపూర్ణమ్మ తన జీవితకాలంలో ఐదు తరాలను చూసి ఆశీర్వదించడం కుటుంబానికి అపూర్వ భాగ్యంగా నిలిచింది. ఆదివారం పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఆమెకు చెందిన 108 మంది కుటుంబ సభ్యులు ఏకమై వేడుకలను వైభవంగా జరిపారు.

వందేళ్లు దాటిన ఈ వృద్ధురాలిని సాక్షాత్తు దైవస్వరూపంగా భావిస్తూ కుటుంబ సభ్యులంతా ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. కుటుంబ ఐక్యతకు ప్రతీకగా నిర్వహించిన ఈ వేడుకలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

ఈ కార్యక్రమంలో కుమారులు చిత్రపు నరసింహారావు, సుశీల, సుదర్శన్ రావు, కృష్ణకుమారి, మోహన్ రావు, అనసూర్య తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News