ఒకటో వార్డులో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం
ఒకటో వార్డులో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం
K.RAVI
కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ప్రారంభం
మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. సుర్వి భావన – పులి రాజు గౌడ్ దంపతుల ఆహ్వానం మేరకు వార్డు కౌన్సిలర్ కొసనం రాకేష్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్ పాల్గొని ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పేదలకు గృహ వసతి కల్పించడం ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అనేక కుటుంబాలు సొంత ఇంటి కలను సాకారం చేసుకుంటున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు దొనకొండ కృష్ణ, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి మట్టపల్లి శ్రీశైలం, సుక్క నరసింహ, సుర్వి మహేష్ గౌడ్, బొంగు గణేష్ గౌడ్, సుక్క నరసింహ, సుర్వి జగత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి