Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:13 AM

ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా
11-12-2025 1,127 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తా

రామన్నపేట సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేష్



రామన్నపేట స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ఎన్నో ఏండ్లుగా రాజకీయాలలో ఉండి పట్టణ ప్రజలకు సేవ చేస్తున్నానని, తనని సర్పంచ్ గా గెలిపిస్తే.. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవచేస్తానని, సీపీఐ(ఎం) బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ రామన్నపేట సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేష్ కోరారు. బుధవారం రామన్నపేట పట్టణంలోని పలు వార్డుల్లో సీసీఐ(ఎం) నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామన్నపేట పట్టణంలోని సమస్యలపై తనకు మంచి అవగాహన ఉందని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పట్టణ ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఐ(ఎం) 6, 7వ వార్డుల అభ్యర్థులు మునికుంట్ల లెనిన్, బోళ్ల వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బందెల రాములు, మాజీ ఎంపిటిసిలు గొరిగే నరసింహ, వేమవరం సుదీర్ బాబు, నాయకులు పోతురాజు సాయికుమార్, ఎస్.కె చాంద్, భావండ్లపల్లి బాలరాజు, రాసాల రమేష్, ఆముద అంజయ్య, కుందూరు వెంకటేశ్వర్లు, రామిని లక్ష్మణ్, పల్లె సత్యం, నర్రా అండాలు ఉన్నారు.

Sthanikam

ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

Article Image

అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తా

రామన్నపేట సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేష్



రామన్నపేట స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ఎన్నో ఏండ్లుగా రాజకీయాలలో ఉండి పట్టణ ప్రజలకు సేవ చేస్తున్నానని, తనని సర్పంచ్ గా గెలిపిస్తే.. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవచేస్తానని, సీపీఐ(ఎం) బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ రామన్నపేట సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేష్ కోరారు. బుధవారం రామన్నపేట పట్టణంలోని పలు వార్డుల్లో సీసీఐ(ఎం) నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామన్నపేట పట్టణంలోని సమస్యలపై తనకు మంచి అవగాహన ఉందని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పట్టణ ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఐ(ఎం) 6, 7వ వార్డుల అభ్యర్థులు మునికుంట్ల లెనిన్, బోళ్ల వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బందెల రాములు, మాజీ ఎంపిటిసిలు గొరిగే నరసింహ, వేమవరం సుదీర్ బాబు, నాయకులు పోతురాజు సాయికుమార్, ఎస్.కె చాంద్, భావండ్లపల్లి బాలరాజు, రాసాల రమేష్, ఆముద అంజయ్య, కుందూరు వెంకటేశ్వర్లు, రామిని లక్ష్మణ్, పల్లె సత్యం, నర్రా అండాలు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News