ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి లక్ష్యంగా పని చేసి చూపిస్తా...
ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి లక్ష్యంగా పని చేసి చూపిస్తా...
Sthanikam District Staff Reporter
- 28వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చిట్టీపుల్ సువర్ణ
భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా 28వ వార్డు పార్టీ ప్రచారం భాగంగా మంగళవారం రోజు ఘనంగా డప్పు వాయిద్యాలతో ఇంటింటికి బొట్టు పెట్టుకుంటూ భారతీయ జనతా పార్టీని గెలిపి గెలిపించాలని పార్టీ అభ్యర్థి అయిన భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి చిట్టిపోలు వన శ్రీధర్,ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు అందరూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.భారతీయ జనతా పార్టీకి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. గెలిచిన తర్వాత పార్టీ అభివృద్ధికి కార్యక్రమంలో భాగంగా వార్డులో జరగవలసిన పనుల గురించి అన్ని చేస్తానని వాగ్దానం చేస్తూ ప్రజలకు హామీలు ఇచ్చారు.ఇట్టి కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ ఏల చంద్రశేఖర్,రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి,పాశం భాస్కర్,నల్ల నర్సింగ్ రావు,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సూరి లావణ్య శ్రీనివాస్,జిల్లా ఉపాధ్యక్షులు జన్నెపల్లి శ్యాంసుందర్ రెడ్డి,సీనియర్ నాయకులు అందరూ కూడా మహిళా నాయకులు అందరూ కూడా ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. రాబోయే కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ భువనగిరి పట్టణంలో బిజెపి జెండా ఎగరవేసి చైర్మన్ పదవి దక్కించుకోవాలని కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారన్నారు,28వార్డు కార్యకర్తలు మల్యాల వేణుగోపాల్ మల్లారెడ్డి,ఎదగన సంతోష్ కుమార్,చిట్టిపోలు శ్రీధర్,వెల్దుర్తి గోపీనాథ్,వెల్దుర్తి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి