నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
Editor Desk
రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం గ్రామానికి చెందిన బత్తుల యాదయ్య కుమార్తె వివాహా వేడుకలు మండల కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, సర్పంచులు పులిపలుపుల సునీత–వీరస్వామి, గర్ధాస్ విక్రమ్, మాజీ సర్పంచ్ బత్తుల శంకరయ్య, మాజీ ఎంపీటీసీలు పున్న వెంకటేశం, ఎండి ఆమీర్, మాజీ యూత్ మండల అధ్యక్షుడు బత్తుల వెంకన్న, ఉపసర్పంచులు నీల నరసింహ, చొప్పరి నరసింహ, మాజీ ఉపసర్పంచులు బత్తిని మహేష్, గండికోట ఆంజనేయులు, నాయకులు బొలుగుల కృష్ణ, బొడ్డుపల్లి రాజు, అనంతచారి, జోగుల సత్యనారాయణ, స్వామి, సైదులు, వెంకట్రెడ్డి, అశోక్, మల్లేశం, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి