Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి – ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 13, 2026 09:21 PM

నూతన ఎస్ఐ లవకుమార్‌ను శాలువాతో సత్కరించిన ఎన్‌హెచ్‌ఆర్ సంస్థ ప్రతినిధులు

నూతన ఎస్ఐ లవకుమార్‌ను శాలువాతో సత్కరించిన ఎన్‌హెచ్‌ఆర్ సంస్థ ప్రతినిధులు

నూతన ఎస్ఐ లవకుమార్‌ను శాలువాతో సత్కరించిన ఎన్‌హెచ్‌ఆర్ సంస్థ ప్రతినిధులు
May 13, 2026 08:18 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి బదిలీపై వచ్చి నూతనంగా ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన లవకుమార్‌ను నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ ఆధ్వర్యంలో జహీరాబాద్ డివిజన్ అధ్యక్షులు నాగేష్, న్యాల్‌కల్ మండల అధ్యక్షులు నవీన్ కుమార్, అంజమ్మ, స్వరూపమ్మ మరియు కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా బైండ్ల కృష్ణ మాట్లాడుతూ జహీరాబాద్ పట్టణ పరిధిలో శాంతిభద్రతలు కాపాడుతూ ప్రజలకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.అనంతరం స్పందించిన ఎస్ఐ లవకుమార్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News