Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:27 AM

నూతన ఎస్ఐ లవకుమార్‌ను శాలువాతో సత్కరించిన ఎన్‌హెచ్‌ఆర్ సంస్థ ప్రతినిధులు

నూతన ఎస్ఐ లవకుమార్‌ను శాలువాతో సత్కరించిన ఎన్‌హెచ్‌ఆర్ సంస్థ ప్రతినిధులు

నూతన ఎస్ఐ లవకుమార్‌ను శాలువాతో సత్కరించిన ఎన్‌హెచ్‌ఆర్ సంస్థ ప్రతినిధులు
13-05-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి బదిలీపై వచ్చి నూతనంగా ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన లవకుమార్‌ను నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ ఆధ్వర్యంలో జహీరాబాద్ డివిజన్ అధ్యక్షులు నాగేష్, న్యాల్‌కల్ మండల అధ్యక్షులు నవీన్ కుమార్, అంజమ్మ, స్వరూపమ్మ మరియు కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా బైండ్ల కృష్ణ మాట్లాడుతూ జహీరాబాద్ పట్టణ పరిధిలో శాంతిభద్రతలు కాపాడుతూ ప్రజలకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.అనంతరం స్పందించిన ఎస్ఐ లవకుమార్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Sthanikam

నూతన ఎస్ఐ లవకుమార్‌ను శాలువాతో సత్కరించిన ఎన్‌హెచ్‌ఆర్ సంస్థ ప్రతినిధులు

Article Image

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి బదిలీపై వచ్చి నూతనంగా ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన లవకుమార్‌ను నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ ఆధ్వర్యంలో జహీరాబాద్ డివిజన్ అధ్యక్షులు నాగేష్, న్యాల్‌కల్ మండల అధ్యక్షులు నవీన్ కుమార్, అంజమ్మ, స్వరూపమ్మ మరియు కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా బైండ్ల కృష్ణ మాట్లాడుతూ జహీరాబాద్ పట్టణ పరిధిలో శాంతిభద్రతలు కాపాడుతూ ప్రజలకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.అనంతరం స్పందించిన ఎస్ఐ లవకుమార్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News