Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:41 AM

నూజివీడులో రాష్ట్రస్థాయి బీసీ (రజక) మహాసభకు చనుబండ నుంచి భారీ తరలింపు

నూజివీడులో రాష్ట్రస్థాయి బీసీ (రజక) మహాసభకు చనుబండ నుంచి భారీ తరలింపు

నూజివీడులో రాష్ట్రస్థాయి బీసీ (రజక) మహాసభకు చనుబండ నుంచి భారీ తరలింపు
February 22, 2026 05:54 PM 212 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

బీసీల ఐక్యతకు బలమైన నినాదం… నూజివీడులో రాష్ట్రస్థాయి రజక మహాసభ ఘన విజయం!

కొలుసు పార్థసారధి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బీసీ (రజక) మహాసభకు చాట్రాయి మండలం చనుబండ గ్రామం నుంచి టిడిపి కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివెళ్లారు.

నూజివీడు నియోజకవర్గం ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము నేతృత్వంలో కార్యకర్తలు సమన్వయంతో కార్యక్రమానికి హాజరయ్యారు. మహాసభలో బీసీ వర్గాల అభ్యున్నతి, సంక్షేమ పథకాల అమలు, రాజకీయ భాగస్వామ్యం పెంపుపై చర్చలు జరిగాయి.

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు చీదిరాల మారేశ్వరరావు, బూత్ కన్వీనర్ దార్ల సురేష్ కుమార్‌తో పాటు పలువురు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు. సభ విజయవంతం కావడంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News