Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 11:50 PM

నియమాలు పాటించండి… ఇంటికి సురక్షితంగా చేరుకోండి:కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి

నియమాలు పాటించండి… ఇంటికి సురక్షితంగా చేరుకోండి:కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి

నియమాలు పాటించండి… ఇంటికి సురక్షితంగా చేరుకోండి:కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి
19-01-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:ద్విచక్ర వాహనం నడిపే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా తలరక్షణ కవచం ధరించాలి.నాలుగు చక్రాల వాహనం నడిపేటప్పుడు భద్రతా సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడాలి.

వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం ప్రాణాలకు తీవ్ర ప్రమాదం కలిగిస్తుంది,కావున ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.మద్యం సేవించి వాహనం నడపడం నేరమే కాకుండా, మీతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతుంది అని కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి సూచించారు.ప్రత్యేకంగా వాహనం నడిపే వారు వాహన చోదక అనుమతి పత్రం, వాహన నమోదు పత్రం, బీమా పత్రం తప్పనిసరిగా తమ వద్ద కలిగి ఉండాలి.ఈ పత్రాలు లేకపోతే ప్రమాద సమయంలో మీకు ఎలాంటి రక్షణ ఉండదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.కావున ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించి,ప్రమాదరహిత ప్రయాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.ఈ కార్యక్రమంలో కంగ్టి ఎస్ఐ దుర్గా రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Sthanikam

నియమాలు పాటించండి… ఇంటికి సురక్షితంగా చేరుకోండి:కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:ద్విచక్ర వాహనం నడిపే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా తలరక్షణ కవచం ధరించాలి.నాలుగు చక్రాల వాహనం నడిపేటప్పుడు భద్రతా సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడాలి.

వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం ప్రాణాలకు తీవ్ర ప్రమాదం కలిగిస్తుంది,కావున ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.మద్యం సేవించి వాహనం నడపడం నేరమే కాకుండా, మీతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతుంది అని కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి సూచించారు.ప్రత్యేకంగా వాహనం నడిపే వారు వాహన చోదక అనుమతి పత్రం, వాహన నమోదు పత్రం, బీమా పత్రం తప్పనిసరిగా తమ వద్ద కలిగి ఉండాలి.ఈ పత్రాలు లేకపోతే ప్రమాద సమయంలో మీకు ఎలాంటి రక్షణ ఉండదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.కావున ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించి,ప్రమాదరహిత ప్రయాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.ఈ కార్యక్రమంలో కంగ్టి ఎస్ఐ దుర్గా రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News