Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:19 PM

నిరుపేదలకు వరం..సీఎం సహాయనిధి

నిరుపేదలకు వరం..సీఎం సహాయనిధి

నిరుపేదలకు వరం..సీఎం సహాయనిధి
February 01, 2026 12:00 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్

సీఎం సహాయనిధి నిరుపేదల పాలిట వరంలాంటిదని సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన పెండ్యాల యాదమ్మకు మంజూరైన విలువైన రూ.1.75లక్షల విలువైన ఎల్ వోసిచెక్కును శనివారం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అనారోగ్యాల పాలై ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందలేని నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు ముందస్తుగా ఎల్ఓసి ఇచ్చి ఆదుకుంటుందన్నారు. ఎల్ వో సి మంజూరుకు సహకరించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుర్కంటి అనూప్ రెడ్డి, వార్డు సభ్యులు ఊదరి రమేష్, దోనూరి కిరణ్, బొమ్మ అమరావతి, గ్రామస్తులు బొమ్మ సాలయ్య, బొమ్మరాములు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News