Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తండ్రి ఆశయాలకు నిలువెత్తు నివాళిగా గ్రామంలో సిమెంట్ కుర్చీల ఏర్పాటు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 05:39 PM

నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆర్థిక సాయం

నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆర్థిక సాయం

నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆర్థిక సాయం
May 08, 2026 08:34 PM 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వివాహానికి రూ. లక్ష చెక్కు అందజేసిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్

చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 14వ వార్డుకు చెందిన పోతగాని శివ కుటుంబానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అండగా నిలిచారు.పోతగాని శివ సోదరి మనీషా వివాహం సందర్భంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.1 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబ సభ్యులకు చెక్కును అందించి, వారి వివాహ వేడుకలు సాఫీగా జరగాలని ఆకాంక్షించారు. నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని స్థానిక నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, 14వ వార్డు కౌన్సిలర్ ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్, కో-ఆప్షన్ సభ్యుడు సందగళ్ల విజయ సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News