Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మండలి చైర్మన్ నేతి విద్యాసాగర్ పెనుకొండలో బీసీ విద్యార్థులకు వరం.. కొత్తగా 3 హాస్టళ్లు మంజూరు బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 09, 2026 08:03 AM

నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆర్థిక సాయం

నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆర్థిక సాయం

నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆర్థిక సాయం
May 08, 2026 08:34 PM 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వివాహానికి రూ. లక్ష చెక్కు అందజేసిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్

చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 14వ వార్డుకు చెందిన పోతగాని శివ కుటుంబానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అండగా నిలిచారు.పోతగాని శివ సోదరి మనీషా వివాహం సందర్భంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.1 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబ సభ్యులకు చెక్కును అందించి, వారి వివాహ వేడుకలు సాఫీగా జరగాలని ఆకాంక్షించారు. నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని స్థానిక నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, 14వ వార్డు కౌన్సిలర్ ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్, కో-ఆప్షన్ సభ్యుడు సందగళ్ల విజయ సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News