PRINT TIME: April 11, 2026 03:18 PM
నేటి నుంచి నూజివీడు సిలువ గట్టు పుణ్యక్షేత్ర తిరునాళ్ళు
నేటి నుంచి నూజివీడు సిలువ గట్టు పుణ్యక్షేత్ర తిరునాళ్ళు
February 17, 2026 05:50 PM
16 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
నూజివీడు "సిలువగట్టు పుణ్యక్షేత్ర తిరునాళ్లు - 2026" ఫిబ్రవరి 26,27,28 తేదీలలో జరుగును.తిరునాళ్ళ కు సంబంధించిన 'వాల్ పోస్టర్' ను నెహ్రూపేట విచారణ గురువులు & పుణ్యక్షేత్ర డైరెక్టర్ రెవ.ఫాదర్ దారం సతీష్ , రెవ.ఫాదర్.పెయ్యల మరియదాస్ లు రిలీజ్ చేయడం జరిగింది....
ఈ రోజు 17 వ తారీఖు నుంచి 25 వ తారీఖు వరకు నవదిన ప్రార్థనలు నిర్వహించబడునని, కావున క్రైస్తవ, క్రైస్తవేతర విశ్వాసులందరూ ఈ పండుగ మహోత్సవాల్లో పాల్గొని, సిలువ నాధుని యొక్క స్వస్థతలు, దీవెనలు, ఆశీస్సులు పొందాలని కోరారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి