Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:53 PM

నేడే మున్సిపల్ ఫలితాలు...టెన్షన్.. టెన్నన్

నేడే మున్సిపల్ ఫలితాలు...టెన్షన్.. టెన్నన్

నేడే మున్సిపల్ ఫలితాలు...టెన్షన్.. టెన్నన్
February 13, 2026 11:16 AM 137 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఈనెల 11న చౌటుప్పల్ పురపాలక కేంద్రంలో పోలింగ్ ముగీయడంతో పోటీ చేసిన అభ్యర్థులు ఓటింగ్ సరళి, ఫలితాలపై అంచనాలు వేసుకుంటున్నారు.ఎన్నికలకు ముందు ప్రచారం, వ్యూహ, ప్రతి వ్యూహాల్లో నిమగ్నమైన పార్టీ నేతలు, ఇప్పుడు అభ్యర్థులు కొద్ది గంటల్లో తేలబోయే ఫలితాలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠత ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఫలితాలు ఎలా ఉంటాయోనన్న భయంతో పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్ నెలకొన్నది.' అన్నా గెలుస్తానే ..! అనే ఒకే ఒక్క ప్రశ్న చుట్టూనే ఇప్పుడు అందరి రాజకీయ జీవితం తిరుగుతుంది. ఏ సర్వే నమ్మాలో అర్ధం కాక అభ్యర్థులు హైరానాలో పడ్డారు. గెలుస్తామనే నమ్మకం ఉన్న నేతలు మాత్రం భారీగా సంబరాలకు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా కొద్ది గంటల్లో నాయకుల భవితవ్యం తేలనుంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News