Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:07 AM

న్యాల్కల్‌లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

న్యాల్కల్‌లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

న్యాల్కల్‌లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
06-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

₹20 లక్షలతో NREGS కింద అభివృద్ధి పనులు ప్రారంభం

న్యాల్కల్,

మండల కేంద్రంలోని అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి-ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.కేంద్ర ప్రభుత్వ NREGS పథకం కింద సుమారు ₹20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. పనులు పూర్తయితే గ్రామంలో మౌలిక వసతులు మెరుగుపడనున్నాయని సర్పంచ్ తెలిపారు.గ్రామ అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ పనులకు సహకరించిన ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్‌కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సహకార సంఘం మాజీ చైర్మన్ సిద్ధి లింగయ్య స్వామి, ఉప సర్పంచ్ సరోజ, ఆంజనేయులు, సత్యనారాయణ, హోతి నాగిశెట్టి, సతీష్ మహారాజ్, గిరీష్ మహారాజ్, బక్క రెడ్డి, బొల్లి శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

న్యాల్కల్‌లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

Article Image

₹20 లక్షలతో NREGS కింద అభివృద్ధి పనులు ప్రారంభం

న్యాల్కల్,

మండల కేంద్రంలోని అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి-ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.కేంద్ర ప్రభుత్వ NREGS పథకం కింద సుమారు ₹20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. పనులు పూర్తయితే గ్రామంలో మౌలిక వసతులు మెరుగుపడనున్నాయని సర్పంచ్ తెలిపారు.గ్రామ అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ పనులకు సహకరించిన ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్‌కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సహకార సంఘం మాజీ చైర్మన్ సిద్ధి లింగయ్య స్వామి, ఉప సర్పంచ్ సరోజ, ఆంజనేయులు, సత్యనారాయణ, హోతి నాగిశెట్టి, సతీష్ మహారాజ్, గిరీష్ మహారాజ్, బక్క రెడ్డి, బొల్లి శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News