Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:45 PM

నూతన సర్పంచ్ సర్పంచిని ఘన సన్మానం

నూతన సర్పంచ్ సర్పంచిని ఘన సన్మానం

నూతన సర్పంచ్ సర్పంచిని ఘన సన్మానం
January 08, 2026 03:59 AM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

నాంచారి పేట బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కంది వెంకట్ రాంరెడ్డి

స్థానికం:మోటకొండూరు మండల రిపోర్టర్ జి.శ్రీనివాస్

మోటకొండూరు మండల పరిధిలోని నాంచారి పేట గ్రామ సర్పంచిగా ఎన్నికైన బెల్లి మల్లేష్ ను బిజెపి రాష్ట్ర నాయకులు సికింద్రాబాద్ జిల్లా మహంకాళి వైస్ ప్రెసిడెంట్ కందడి నాగేశ్వర్ రెడ్డి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తన సొంత గ్రామమైన నాంచారి పేటలో యువతకు రాజకీయంగా ప్రాధాన్యతనిస్తూ అవకాశం ఇచ్చి సర్పంచిగా గెలిపించుకున్న గ్రామ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కంది వెంకట్ రాంరెడ్డి మండల వైస్ ప్రెసిడెంట్ పైళ్ల దయాకర్ రెడ్డి ముస్కు పుల్లారెడ్డి బచ్చే పర్వతాలు పీసరి మల్లారెడ్డి పోతగాని వెంకటేశ్వర్లు పైళ్ళ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News