Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:29 PM

నూతన సర్పంచ్ సర్పంచిని ఘన సన్మానం

నూతన సర్పంచ్ సర్పంచిని ఘన సన్మానం

నూతన సర్పంచ్ సర్పంచిని ఘన సన్మానం
08-01-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

నాంచారి పేట బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కంది వెంకట్ రాంరెడ్డి

స్థానికం:మోటకొండూరు మండల రిపోర్టర్ జి.శ్రీనివాస్

మోటకొండూరు మండల పరిధిలోని నాంచారి పేట గ్రామ సర్పంచిగా ఎన్నికైన బెల్లి మల్లేష్ ను బిజెపి రాష్ట్ర నాయకులు సికింద్రాబాద్ జిల్లా మహంకాళి వైస్ ప్రెసిడెంట్ కందడి నాగేశ్వర్ రెడ్డి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తన సొంత గ్రామమైన నాంచారి పేటలో యువతకు రాజకీయంగా ప్రాధాన్యతనిస్తూ అవకాశం ఇచ్చి సర్పంచిగా గెలిపించుకున్న గ్రామ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కంది వెంకట్ రాంరెడ్డి మండల వైస్ ప్రెసిడెంట్ పైళ్ల దయాకర్ రెడ్డి ముస్కు పుల్లారెడ్డి బచ్చే పర్వతాలు పీసరి మల్లారెడ్డి పోతగాని వెంకటేశ్వర్లు పైళ్ళ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన సర్పంచ్ సర్పంచిని ఘన సన్మానం

Article Image

నాంచారి పేట బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కంది వెంకట్ రాంరెడ్డి

స్థానికం:మోటకొండూరు మండల రిపోర్టర్ జి.శ్రీనివాస్

మోటకొండూరు మండల పరిధిలోని నాంచారి పేట గ్రామ సర్పంచిగా ఎన్నికైన బెల్లి మల్లేష్ ను బిజెపి రాష్ట్ర నాయకులు సికింద్రాబాద్ జిల్లా మహంకాళి వైస్ ప్రెసిడెంట్ కందడి నాగేశ్వర్ రెడ్డి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తన సొంత గ్రామమైన నాంచారి పేటలో యువతకు రాజకీయంగా ప్రాధాన్యతనిస్తూ అవకాశం ఇచ్చి సర్పంచిగా గెలిపించుకున్న గ్రామ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కంది వెంకట్ రాంరెడ్డి మండల వైస్ ప్రెసిడెంట్ పైళ్ల దయాకర్ రెడ్డి ముస్కు పుల్లారెడ్డి బచ్చే పర్వతాలు పీసరి మల్లారెడ్డి పోతగాని వెంకటేశ్వర్లు పైళ్ళ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News