PRINT TIME: April 11, 2026 01:46 PM
నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ ను,సభ్యులను సన్మానించినా బీఎస్పీ మోహన్
నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ ను,సభ్యులను సన్మానించినా బీఎస్పీ మోహన్
January 06, 2026 09:12 PM
46 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి :సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల నూతన ప్రెస్ క్లబ్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా
బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పిప్పడ్ పల్లి మోహన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నదరి రమేష్ మరియు సభ్యులను శాలువలతో సన్మానించి అభినందించారు,అందరూ ఏకతాటిపై వుంటూ సమాజంలో జరిగే అవినీతి, అక్రమాలను అరికట్టేలా వార్తలను రాస్తూ,సంక్షేమ పథకాలను ప్రజలకు తెలిసేలా చేస్తూ జర్నలిజం వృత్తికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి