Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:54 PM

నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ ను,సభ్యులను సన్మానించినా బీఎస్పీ మోహన్

నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ ను,సభ్యులను సన్మానించినా బీఎస్పీ మోహన్

నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ ను,సభ్యులను సన్మానించినా బీఎస్పీ మోహన్
January 06, 2026 09:12 PM 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి :సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల నూతన ప్రెస్ క్లబ్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా

బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పిప్పడ్ పల్లి మోహన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నదరి రమేష్ మరియు సభ్యులను శాలువలతో సన్మానించి అభినందించారు,అందరూ ఏకతాటిపై వుంటూ సమాజంలో జరిగే అవినీతి, అక్రమాలను అరికట్టేలా వార్తలను రాస్తూ,సంక్షేమ పథకాలను ప్రజలకు తెలిసేలా చేస్తూ జర్నలిజం వృత్తికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News