PRINT TIME: July 11, 2026 12:09 AM
నారాయణపురంల విషాదం!
నారాయణపురంల విషాదం!
December 11, 2025 09:29 PM
592 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
శంకర్ నారాయణపురం గ్రామానికి చెందిన బీజేపీ జంగయ్య కొడుకు వీరమళ్ల నరేష్ నిన్న రాత్రి జరిగిన యాక్సిడెంట్ల మరణించినట్టు తెలిసింది.
నాయినో, పాపం! మరణించిన నరేష్.. వీరమళ్ల నరేశ్ గుడిమల్కాపూరం దగ్గర బైక్ మీద పోతుంటే, ఏమైందో ఏమో గానీ యాక్సిడెంట్ అయి, గట్లనే స్పాట్లనే గుండె ఆగిపోయింది. హాస్పిటల్కి తీస్కపోయే దాకా టైం కూడా దొరకలేదంట!
పోరడు ఎంత మంచిగ ఉండేనో, ఇసొంటి దుర్ఘటన అయితదని ఎవ్వలు ఊహించలె. కుటుంబం శోకంల మునిగిపోయింది. వాళ్ల ఊళ్ళో అందరూ దీన్ని జీర్నించుకోలేకపోతున్నరు.
ఓం శాంతి! ఆయన ఆత్మకు శాంతి దొరకాలని కోరుకుందాం.
నరేష్ కుటుంబ సభ్యులకు మా సానుభూతి.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి