PRINT TIME: April 11, 2026 04:52 PM
నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరపున 3వ వార్డులో మఠం శైలజ నామినేషన్ సమర్పణ
నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరపున 3వ వార్డులో మఠం శైలజ నామినేషన్ సమర్పణ
January 29, 2026 03:11 PM
21 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ
నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని 3వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థిగా మఠం శైలజ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఖేడ్ మున్సిపాలిటీలోని 15 వార్డులకు జరుగుతున్న పోటీలో 3వ వార్డుకు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్,నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి సహకారంతో కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు అభ్యర్థి మఠం శైలజ సంచిత ఆనంద్ తెలిపారు.ఈ సందర్భంగా పోలింగ్ రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి