Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:52 PM

నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరపున 3వ వార్డులో మఠం శైలజ నామినేషన్ సమర్పణ

నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరపున 3వ వార్డులో మఠం శైలజ నామినేషన్ సమర్పణ

నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరపున 3వ వార్డులో మఠం శైలజ నామినేషన్ సమర్పణ
January 29, 2026 03:11 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని 3వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థిగా మఠం శైలజ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఖేడ్ మున్సిపాలిటీలోని 15 వార్డులకు జరుగుతున్న పోటీలో 3వ వార్డుకు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్,నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి సహకారంతో కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు అభ్యర్థి మఠం శైలజ సంచిత ఆనంద్ తెలిపారు.ఈ సందర్భంగా పోలింగ్ రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News