Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:57 AM

నారాయణఖేడ్ మున్సిపల్ ఎలక్షన్ బిఆరెస్ పార్టీ ఇంచార్జిగా జైపాల్ రెడ్డి.

నారాయణఖేడ్ మున్సిపల్ ఎలక్షన్ బిఆరెస్ పార్టీ ఇంచార్జిగా జైపాల్ రెడ్డి.

నారాయణఖేడ్ మున్సిపల్ ఎలక్షన్ బిఆరెస్ పార్టీ ఇంచార్జిగా జైపాల్ రెడ్డి.
January 25, 2026 02:21 AM 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కీలక అడుగు వేసింది. ఎన్నికల్లో బలమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలనే లక్ష్యంతో మున్సిపాలిటీలకు ఇన్చార్జిలను నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) నారాయణఖేడ్ మున్సిపాలిటీకి ఇన్చార్జ్‌గా పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డిని నియమించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News