Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:54 PM

నారాయణఖేడ్ మున్సిపల్ ఎలక్షన్ బిఆరెస్ పార్టీ ఇంచార్జిగా జైపాల్ రెడ్డి.

నారాయణఖేడ్ మున్సిపల్ ఎలక్షన్ బిఆరెస్ పార్టీ ఇంచార్జిగా జైపాల్ రెడ్డి.

నారాయణఖేడ్ మున్సిపల్ ఎలక్షన్ బిఆరెస్ పార్టీ ఇంచార్జిగా జైపాల్ రెడ్డి.
January 25, 2026 02:21 AM 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కీలక అడుగు వేసింది. ఎన్నికల్లో బలమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలనే లక్ష్యంతో మున్సిపాలిటీలకు ఇన్చార్జిలను నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) నారాయణఖేడ్ మున్సిపాలిటీకి ఇన్చార్జ్‌గా పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డిని నియమించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News