Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:51 PM

నారాయణఖేడ్ మున్సిపల్ ఎలక్షన్ బిఆరెస్ పార్టీ ఇంచార్జిగా జైపాల్ రెడ్డి.

నారాయణఖేడ్ మున్సిపల్ ఎలక్షన్ బిఆరెస్ పార్టీ ఇంచార్జిగా జైపాల్ రెడ్డి.

నారాయణఖేడ్ మున్సిపల్ ఎలక్షన్ బిఆరెస్ పార్టీ ఇంచార్జిగా జైపాల్ రెడ్డి.
January 25, 2026 02:21 AM 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కీలక అడుగు వేసింది. ఎన్నికల్లో బలమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలనే లక్ష్యంతో మున్సిపాలిటీలకు ఇన్చార్జిలను నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) నారాయణఖేడ్ మున్సిపాలిటీకి ఇన్చార్జ్‌గా పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డిని నియమించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News