Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:05 AM

నారాయణఖేడ్ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం

నారాయణఖేడ్ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం

నారాయణఖేడ్ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం
04-02-2026 216 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

నారాయణఖేడ్ / సంగారెడ్డి జిల్లా:

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఉన్న మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల–1లో 2026–27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.

మైనారిటీ విద్యార్థులకు ప్రత్యక్ష ప్రవేశ విధానంలో అడ్మిషన్లు కొనసాగుతున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. మైనారిటీ సీట్లకు ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష లేకుండా నేరుగా అడ్మిషన్ తీసుకునే అవకాశం కల్పించినట్లుపేర్కొన్నారు.

అలాగే మైనారిటీేతర విద్యార్థులు (SC, ST, BC, OC) దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని, లక్కీ డిప్ ద్వారా ఎంపిక జరుగుతుందని అధికారులు

తెలిపారు.5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు MPC, Bi.PC గ్రూపుల్లో అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ పాఠశాలలో ఉచిత విద్య అందించడంతో పాటు ఎలాంటి రుసుములు లేవని, ప్రవేశ పరీక్ష అవసరం లేదని వివరించారు.

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, నాణ్యమైన విద్య అందించడంతో పాటు గత విద్యాసంవత్సరాల్లో 100 శాతం ఫలితాలు సాధించినట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది.

Sthanikam

నారాయణఖేడ్ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం

Article Image

నారాయణఖేడ్ / సంగారెడ్డి జిల్లా:

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఉన్న మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల–1లో 2026–27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.

మైనారిటీ విద్యార్థులకు ప్రత్యక్ష ప్రవేశ విధానంలో అడ్మిషన్లు కొనసాగుతున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. మైనారిటీ సీట్లకు ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష లేకుండా నేరుగా అడ్మిషన్ తీసుకునే అవకాశం కల్పించినట్లుపేర్కొన్నారు.

అలాగే మైనారిటీేతర విద్యార్థులు (SC, ST, BC, OC) దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని, లక్కీ డిప్ ద్వారా ఎంపిక జరుగుతుందని అధికారులు

తెలిపారు.5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు MPC, Bi.PC గ్రూపుల్లో అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ పాఠశాలలో ఉచిత విద్య అందించడంతో పాటు ఎలాంటి రుసుములు లేవని, ప్రవేశ పరీక్ష అవసరం లేదని వివరించారు.

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, నాణ్యమైన విద్య అందించడంతో పాటు గత విద్యాసంవత్సరాల్లో 100 శాతం ఫలితాలు సాధించినట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News