Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:55 PM

నారాయణ హై స్కూల్‌లో గ్రాండ్‌గా ‘చిల్డ్రన్స్ గ్రాడ్యుయేషన్ డే’

నారాయణ హై స్కూల్‌లో గ్రాండ్‌గా ‘చిల్డ్రన్స్ గ్రాడ్యుయేషన్ డే’

నారాయణ హై స్కూల్‌లో గ్రాండ్‌గా ‘చిల్డ్రన్స్ గ్రాడ్యుయేషన్ డే’
March 31, 2026 09:03 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం- ఎస్సై నాగిరెడ్డి

మెరిట్ విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం

చౌటుప్పల్ పట్టణంలోని నారాయణ హై స్కూల్‌లో చిల్డ్రన్స్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై నాగిరెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటూ తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఒక విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని, కృషి, పట్టుదలతో చదివి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కిడ్స్ విభాగంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. చిన్నారుల ప్రతిభ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నవనీత, డీన్ వెంకన్న, వైస్ ప్రిన్సిపల్స్ ప్రసన్న, మాధవి, ఏవో వెంకటేశం, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News