Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:08 AM

నారాయణ హై స్కూల్‌లో గ్రాండ్‌గా ‘చిల్డ్రన్స్ గ్రాడ్యుయేషన్ డే’

నారాయణ హై స్కూల్‌లో గ్రాండ్‌గా ‘చిల్డ్రన్స్ గ్రాడ్యుయేషన్ డే’

నారాయణ హై స్కూల్‌లో గ్రాండ్‌గా ‘చిల్డ్రన్స్ గ్రాడ్యుయేషన్ డే’
31-03-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం- ఎస్సై నాగిరెడ్డి

మెరిట్ విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం

చౌటుప్పల్ పట్టణంలోని నారాయణ హై స్కూల్‌లో చిల్డ్రన్స్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై నాగిరెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటూ తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఒక విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని, కృషి, పట్టుదలతో చదివి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కిడ్స్ విభాగంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. చిన్నారుల ప్రతిభ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నవనీత, డీన్ వెంకన్న, వైస్ ప్రిన్సిపల్స్ ప్రసన్న, మాధవి, ఏవో వెంకటేశం, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణ హై స్కూల్‌లో గ్రాండ్‌గా ‘చిల్డ్రన్స్ గ్రాడ్యుయేషన్ డే’

Article Image

విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం- ఎస్సై నాగిరెడ్డి

మెరిట్ విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం

చౌటుప్పల్ పట్టణంలోని నారాయణ హై స్కూల్‌లో చిల్డ్రన్స్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై నాగిరెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటూ తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఒక విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని, కృషి, పట్టుదలతో చదివి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కిడ్స్ విభాగంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. చిన్నారుల ప్రతిభ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నవనీత, డీన్ వెంకన్న, వైస్ ప్రిన్సిపల్స్ ప్రసన్న, మాధవి, ఏవో వెంకటేశం, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News