Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆసుపత్రి శానిటేషన్ పోస్టులపై అధికారుల విచారణ “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 08, 2026 07:55 PM

నరసింహులగూడెం గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి....

నరసింహులగూడెం గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి....

నరసింహులగూడెం గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి....
April 08, 2026 06:34 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన సర్పంచ్ కుంచం ఇందిర నరసయ్య....

మునగాల మండలం నరసింహుల గూడెం గ్రామంలో రైతులు సుమారు 400 ఎకరాలలో విస్తీర్ణంలో సాగు చేసిన మొక్కజొన్న పంటకు వర్షాలు బారిన నష్టపోకుండా రైతులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గ్రామంలో ఏర్పాటు చేయాలని నరసింహుల గూడెం సర్పంచ్ కుంచం ఇందిర నరసయ్య ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ను వారి కార్యాలయంలో కలిసి రైతులతోపాటు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే మార్క్ ఫెయిడ్ ఎండి తో మాట్లాడి రెండు మూడు రోజుల్లో గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. సందర్భంగా కలెక్టర్

రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు వరికి ప్రత్యామ్నాయ పంటగా మొక్కజొన్న పండిస్తున్న నరసింహుల గూడెం రైతులను కలెక్టర్ అభినందించారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మొగిలి చర్ల సీతారాములు, మాజీ సర్పంచ్ జూలకంటి కొండారెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి, వార్డు మెంబర్ మొగిలిచర్ల రమేష్, రైతులు షేక్ దస్తగిరి, ఎస్.కె సైదా, గొల్లపూడి వీరబాబు జూలకంటి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు....

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News