Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:25 AM

నరసింహారావుపాలెం వారికి మెరుగైన వైద్యం కోసం ఎల్ వో సి చెక్ లను అందజేసిన మంత్రి పార్థసారధి

నరసింహారావుపాలెం వారికి మెరుగైన వైద్యం కోసం ఎల్ వో సి చెక్ లను అందజేసిన మంత్రి పార్థసారధి

నరసింహారావుపాలెం వారికి మెరుగైన వైద్యం కోసం ఎల్ వో సి చెక్ లను అందజేసిన మంత్రి పార్థసారధి
February 03, 2026 05:12 AM 224 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నియోజకవర్గం, నూజివీడు చాట్రాయి మండలం నరసింహారావుపాలెం గ్రామానికి చెందిన జి.భాస్కర్ రెడ్డికి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం రూ. 2,01,460/- మరియు అదే గ్రామానికి చెందిన డి. వెంకటరెడ్డికి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం 1,26,870/- ఎల్వోసి చెక్కులను వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అందజేశారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ ఛైర్పర్సన్ కట్టా నాగ దుర్గా రావు, బీజేపీ నేత మందపాటి విద్యాధర రెడ్డి, మందపాటి శ్రీనివాస రెడ్డి, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News