Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:59 PM

నరసింహారావుపాలెం వారికి మెరుగైన వైద్యం కోసం ఎల్ వో సి చెక్ లను అందజేసిన మంత్రి పార్థసారధి

నరసింహారావుపాలెం వారికి మెరుగైన వైద్యం కోసం ఎల్ వో సి చెక్ లను అందజేసిన మంత్రి పార్థసారధి

నరసింహారావుపాలెం వారికి మెరుగైన వైద్యం కోసం ఎల్ వో సి చెక్ లను అందజేసిన మంత్రి పార్థసారధి
February 03, 2026 05:12 AM 221 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నియోజకవర్గం, నూజివీడు చాట్రాయి మండలం నరసింహారావుపాలెం గ్రామానికి చెందిన జి.భాస్కర్ రెడ్డికి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం రూ. 2,01,460/- మరియు అదే గ్రామానికి చెందిన డి. వెంకటరెడ్డికి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం 1,26,870/- ఎల్వోసి చెక్కులను వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అందజేశారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ ఛైర్పర్సన్ కట్టా నాగ దుర్గా రావు, బీజేపీ నేత మందపాటి విద్యాధర రెడ్డి, మందపాటి శ్రీనివాస రెడ్డి, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News