Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:19 PM

నరసింహారావుపాలెం వారికి మెరుగైన వైద్యం కోసం ఎల్ వో సి చెక్ లను అందజేసిన మంత్రి పార్థసారధి

నరసింహారావుపాలెం వారికి మెరుగైన వైద్యం కోసం ఎల్ వో సి చెక్ లను అందజేసిన మంత్రి పార్థసారధి

నరసింహారావుపాలెం వారికి మెరుగైన వైద్యం కోసం ఎల్ వో సి చెక్ లను అందజేసిన మంత్రి పార్థసారధి
February 03, 2026 05:12 AM 214 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నియోజకవర్గం, నూజివీడు చాట్రాయి మండలం నరసింహారావుపాలెం గ్రామానికి చెందిన జి.భాస్కర్ రెడ్డికి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం రూ. 2,01,460/- మరియు అదే గ్రామానికి చెందిన డి. వెంకటరెడ్డికి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం 1,26,870/- ఎల్వోసి చెక్కులను వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అందజేశారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ ఛైర్పర్సన్ కట్టా నాగ దుర్గా రావు, బీజేపీ నేత మందపాటి విద్యాధర రెడ్డి, మందపాటి శ్రీనివాస రెడ్డి, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News