Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:15 AM

నర్సరీ పనులను ప్రారంభించిన; సర్పంచ్ బికోజి

నర్సరీ పనులను ప్రారంభించిన; సర్పంచ్ బికోజి

నర్సరీ పనులను ప్రారంభించిన; సర్పంచ్ బికోజి
20-01-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రతినిధి బండి కిరణ్

తుంగతుర్తి మండల పరిధిలోని బాపనబాయి తండా గ్రామంలో నర్సరీ పనులను మంగళవారం సర్పంచ్ సపవత్ బికోజి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నాణ్యమైన విత్తనాలు నాటి లక్ష్యానికి అనుగుణంగా పూల పండ్ల మొక్కలను పెంచాలని సూచించారు నాటిన ప్రతి మొక్కను సంరక్షించడంఅందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మా లోతు సాయిరాం, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ కరుణ, గ్రామస్తులు, మేటు పాల్గొన్నారు.

Sthanikam

నర్సరీ పనులను ప్రారంభించిన; సర్పంచ్ బికోజి

Article Image

తుంగతుర్తి ప్రతినిధి బండి కిరణ్

తుంగతుర్తి మండల పరిధిలోని బాపనబాయి తండా గ్రామంలో నర్సరీ పనులను మంగళవారం సర్పంచ్ సపవత్ బికోజి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నాణ్యమైన విత్తనాలు నాటి లక్ష్యానికి అనుగుణంగా పూల పండ్ల మొక్కలను పెంచాలని సూచించారు నాటిన ప్రతి మొక్కను సంరక్షించడంఅందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మా లోతు సాయిరాం, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ కరుణ, గ్రామస్తులు, మేటు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News