Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:39 AM

నూతన సర్పంచులకు తెలుగుదేశం పార్టీ ఘన సన్మానం

నూతన సర్పంచులకు తెలుగుదేశం పార్టీ ఘన సన్మానం

నూతన సర్పంచులకు తెలుగుదేశం పార్టీ ఘన సన్మానం
December 18, 2025 05:48 PM 202 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచులను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా బుధవారం ఉదయం కొమ్మాయిగూడెం గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి, నీర్నాముల గ్రామ సర్పంచ్ గోపాల్ రెడ్డి, మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేష్, పల్లివాడ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌లను వారి స్వగృహాల వద్దకు వెళ్లి పార్టీ నేతలు సన్మానించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ, గ్రామాభివృద్ధిని ప్రథమ కర్తవ్యంగా తీసుకుని రామన్నపేట మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా నూతన సర్పంచులకు నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎండి పజల్ బ్రేగ్‌తో పాటు పార్టీ నాయకులు బత్తుల సత్తయ్య, నకిరేకంటి గణేష్, దండిగల రాములు, పోచబోయిన మల్లేశం, శ్రీశైలం, విజేందర్ తదితరులు పాల్గొని సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

రామన్నపేట మండలంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచులను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా బుధవారం ఉదయం కొమ్మాయిగూడెం గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి, నీర్నాముల గ్రామ సర్పంచ్ గోపాల్ రెడ్డి, మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేష్, పల్లివాడ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌లను వారి స్వగృహాల వద్దకు వెళ్లి పార్టీ నేతలు సన్మానించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ, గ్రామాభివృద్ధిని ప్రథమ కర్తవ్యంగా తీసుకుని రామన్నపేట మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా నూతన సర్పంచులకు నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎండి పజల్ బ్రేగ్‌తో పాటు పార్టీ నాయకులు బత్తుల సత్తయ్య, నకిరేకంటి గణేష్, దండిగల రాములు, పోచబోయిన మల్లేశం, శ్రీశైలం, విజేందర్ తదితరులు పాల్గొని సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News