Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:38 PM

నూతన సర్పంచులకు తెలుగుదేశం పార్టీ ఘన సన్మానం

నూతన సర్పంచులకు తెలుగుదేశం పార్టీ ఘన సన్మానం

నూతన సర్పంచులకు తెలుగుదేశం పార్టీ ఘన సన్మానం
December 18, 2025 05:48 PM 208 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచులను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా బుధవారం ఉదయం కొమ్మాయిగూడెం గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి, నీర్నాముల గ్రామ సర్పంచ్ గోపాల్ రెడ్డి, మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేష్, పల్లివాడ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌లను వారి స్వగృహాల వద్దకు వెళ్లి పార్టీ నేతలు సన్మానించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ, గ్రామాభివృద్ధిని ప్రథమ కర్తవ్యంగా తీసుకుని రామన్నపేట మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా నూతన సర్పంచులకు నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎండి పజల్ బ్రేగ్‌తో పాటు పార్టీ నాయకులు బత్తుల సత్తయ్య, నకిరేకంటి గణేష్, దండిగల రాములు, పోచబోయిన మల్లేశం, శ్రీశైలం, విజేందర్ తదితరులు పాల్గొని సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

రామన్నపేట మండలంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచులను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా బుధవారం ఉదయం కొమ్మాయిగూడెం గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి, నీర్నాముల గ్రామ సర్పంచ్ గోపాల్ రెడ్డి, మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేష్, పల్లివాడ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌లను వారి స్వగృహాల వద్దకు వెళ్లి పార్టీ నేతలు సన్మానించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ, గ్రామాభివృద్ధిని ప్రథమ కర్తవ్యంగా తీసుకుని రామన్నపేట మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా నూతన సర్పంచులకు నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎండి పజల్ బ్రేగ్‌తో పాటు పార్టీ నాయకులు బత్తుల సత్తయ్య, నకిరేకంటి గణేష్, దండిగల రాములు, పోచబోయిన మల్లేశం, శ్రీశైలం, విజేందర్ తదితరులు పాల్గొని సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News