Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:25 AM

నూతన సర్పంచులకు తెలుగుదేశం పార్టీ ఘన సన్మానం

నూతన సర్పంచులకు తెలుగుదేశం పార్టీ ఘన సన్మానం

నూతన సర్పంచులకు తెలుగుదేశం పార్టీ ఘన సన్మానం
December 18, 2025 05:48 PM 215 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచులను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా బుధవారం ఉదయం కొమ్మాయిగూడెం గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి, నీర్నాముల గ్రామ సర్పంచ్ గోపాల్ రెడ్డి, మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేష్, పల్లివాడ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌లను వారి స్వగృహాల వద్దకు వెళ్లి పార్టీ నేతలు సన్మానించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ, గ్రామాభివృద్ధిని ప్రథమ కర్తవ్యంగా తీసుకుని రామన్నపేట మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా నూతన సర్పంచులకు నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎండి పజల్ బ్రేగ్‌తో పాటు పార్టీ నాయకులు బత్తుల సత్తయ్య, నకిరేకంటి గణేష్, దండిగల రాములు, పోచబోయిన మల్లేశం, శ్రీశైలం, విజేందర్ తదితరులు పాల్గొని సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

రామన్నపేట మండలంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచులను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా బుధవారం ఉదయం కొమ్మాయిగూడెం గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి, నీర్నాముల గ్రామ సర్పంచ్ గోపాల్ రెడ్డి, మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేష్, పల్లివాడ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌లను వారి స్వగృహాల వద్దకు వెళ్లి పార్టీ నేతలు సన్మానించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ, గ్రామాభివృద్ధిని ప్రథమ కర్తవ్యంగా తీసుకుని రామన్నపేట మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా నూతన సర్పంచులకు నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎండి పజల్ బ్రేగ్‌తో పాటు పార్టీ నాయకులు బత్తుల సత్తయ్య, నకిరేకంటి గణేష్, దండిగల రాములు, పోచబోయిన మల్లేశం, శ్రీశైలం, విజేందర్ తదితరులు పాల్గొని సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News