Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:32 AM

నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి* *జిల్లా కలెక్టర్ హనుమంతు రావు*

నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి* *జిల్లా కలెక్టర్ హనుమంతు రావు*

నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి*   *జిల్లా కలెక్టర్ హనుమంతు రావు*
02-01-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి స్థానికం రిపోర్టర్ వెంకటేష్

2026 నూతన సంవత్సరం లో ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, జిల్లా లో పాడి పంటలు సమృద్ధిగా పండాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు రావు కోరారు. శుక్రవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన సీనియర్ న్యాయవాది నాగారం అంజయ్య, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్, రిటైర్డ్ ఉద్యోగి నల్ల కృష్ణ, సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ లతో కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు.ఈ సందర్భంగా అందజేసిన "మినీ భారత రాజ్యాంగ పుస్తకం", "భువనగిరి జిల్లా చరిత్రను" తెలిపే పుస్తకాలను కలెక్టర్ ఆసక్తి గా చూసారు. భువనగిరి చరిత్ర కు సంబంధించిన "భువన విజయం" పుస్తకం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ హనుమంతు రావు శుభాకాంక్షలు తెలిపిన వారందరినీ పేరు పేరునా పలకరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి* *జిల్లా కలెక్టర్ హనుమంతు రావు*

Article Image
యాదాద్రి భువనగిరి స్థానికం రిపోర్టర్ వెంకటేష్

2026 నూతన సంవత్సరం లో ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, జిల్లా లో పాడి పంటలు సమృద్ధిగా పండాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు రావు కోరారు. శుక్రవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన సీనియర్ న్యాయవాది నాగారం అంజయ్య, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్, రిటైర్డ్ ఉద్యోగి నల్ల కృష్ణ, సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ లతో కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు.ఈ సందర్భంగా అందజేసిన "మినీ భారత రాజ్యాంగ పుస్తకం", "భువనగిరి జిల్లా చరిత్రను" తెలిపే పుస్తకాలను కలెక్టర్ ఆసక్తి గా చూసారు. భువనగిరి చరిత్ర కు సంబంధించిన "భువన విజయం" పుస్తకం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ హనుమంతు రావు శుభాకాంక్షలు తెలిపిన వారందరినీ పేరు పేరునా పలకరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News