Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:54 AM

నూతన సంవత్సర వేళ శుభాకాంక్షలు… నాయకుల భేటీ, దేవాలయంలో ప్రత్యేక పూజలు

నూతన సంవత్సర వేళ శుభాకాంక్షలు… నాయకుల భేటీ, దేవాలయంలో ప్రత్యేక పూజలు

నూతన సంవత్సర వేళ శుభాకాంక్షలు… నాయకుల భేటీ, దేవాలయంలో ప్రత్యేక పూజలు
January 01, 2026 06:18 PM 92 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చిట్యాల స్థానికం ప్రతినిధి కొమ్మిడాల మహేందర్ రెడ్డి

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హైదరాబాద్, నకిరేకల్, చిట్యాల కేంద్రంగా పలు కార్యక్రమాలు జరిగాయి.

నూతన సంవత్సర సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పంతో కొత్త ఏడాది ఆరంభమవుతుందని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

అదే విధంగా చిట్యాల లోని శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రాంత ప్రజలు ఆనందంగా, సంతోషంగా, శాంతియుతంగా జీవించాలంటూ అమ్మవారిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పల్లపు బుద్ధుడు, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, ఉరుమడ్ల మాజీ ఉప సర్పంచ్ ఉయ్యాల లింగయ్య గౌడ్, గ్రామ వార్డు సభ్యులు జన్నపాల శ్రీను, మేడబోయిన స్వాతి శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలగొని నరసింహ గౌడ్, పోలగొని నరేష్ కుమార్ గౌడ్, డాక్టర్ పోలగొని రాజేష్ గౌడ్, గుత్తా రవీందర్ రెడ్డి, పల్లపు రామకృష్ణ పాల్గొన్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు జన్నపాల రాము, పెండల ప్రభు కుమార్, పోలగొని దేవిశ్రీ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News