స్థానికం ప్రతినిధి
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని మదర్ డైరీ డైరెక్టర్ మందడి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు సామ అభిషేక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వేముల వీరేశం నాయకత్వం మరింత బలోపేతం కావాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు మందడి ఉదయ్ రెడ్డి పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి