Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:29 AM

నూతన సంవత్సర సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన నేతలు

నూతన సంవత్సర సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన నేతలు

నూతన సంవత్సర సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన నేతలు
02-01-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని మదర్ డైరీ డైరెక్టర్ మందడి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు సామ అభిషేక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వేముల వీరేశం నాయకత్వం మరింత బలోపేతం కావాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు మందడి ఉదయ్ రెడ్డి పాల్గొన్నారు.

Sthanikam

నూతన సంవత్సర సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన నేతలు

Article Image
స్థానికం ప్రతినిధి

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని మదర్ డైరీ డైరెక్టర్ మందడి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు సామ అభిషేక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వేముల వీరేశం నాయకత్వం మరింత బలోపేతం కావాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు మందడి ఉదయ్ రెడ్డి పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News