Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:39 PM

నూతన ఎస్పీ అక్షాంష్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కక్కిరేణి బీఆర్‌ఎస్ వార్డు సభ్యులు

నూతన ఎస్పీ అక్షాంష్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కక్కిరేణి బీఆర్‌ఎస్ వార్డు సభ్యులు

నూతన ఎస్పీ అక్షాంష్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కక్కిరేణి బీఆర్‌ఎస్ వార్డు సభ్యులు
January 06, 2026 06:43 AM 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట స్థానిక ప్రతినిధి:

యాదాద్రి భువనగిరి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అక్షాంష్ యాదవ్‌ను రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామ బీఆర్‌ఎస్ వార్డు సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముద్రబోయిన శ్రీశైలం, నడిగోటి నరేష్, కన్నెబోయిన మంగ వెంకటేశ్వర్లు, బుర్ర నాగేష్‌లు ఎస్పీకి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.జిల్లాలో శాంతిభద్రతలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ, ప్రజలకు భద్రతతో కూడిన పోలీసింగ్ అందించాలని కోరారు. ప్రజలతో పోలీసులకు మధ్య సమన్వయం మరింత బలపడాలని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News