Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:25 PM

నాణ్యత గల ఉత్పత్తులు అందుబాటులోకి తేవాలి

నాణ్యత గల ఉత్పత్తులు అందుబాటులోకి తేవాలి

నాణ్యత గల ఉత్పత్తులు అందుబాటులోకి తేవాలి
March 09, 2026 04:50 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

నాణ్యత గల ఉత్పత్తులు అందుబాటులోకి తేవాలి

కోదాడ పట్టణంలోని కొమరబండ వై జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన వేస్టేజ్ కంపెనీ స్టోర్ ను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సోమవారం ప్రారంభించి సంస్థ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ యువతకు ఉపాధి మార్గాలను చూపే సంస్థలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు.స్థానికులకు మంచి నాణ్యత గల ఉత్పత్తులు అందుబాటులోకి రావడం ఆనందకరమన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News