నాణ్యత గల ఉత్పత్తులు అందుబాటులోకి తేవాలి
కోదాడ పట్టణంలోని కొమరబండ వై జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన వేస్టేజ్ కంపెనీ స్టోర్ ను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సోమవారం ప్రారంభించి సంస్థ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ యువతకు ఉపాధి మార్గాలను చూపే సంస్థలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు.స్థానికులకు మంచి నాణ్యత గల ఉత్పత్తులు అందుబాటులోకి రావడం ఆనందకరమన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి