Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:23 PM

నామినేషన్ల ఉపసంహరిచుకున్న అభ్యర్థులు

నామినేషన్ల ఉపసంహరిచుకున్న అభ్యర్థులు

నామినేషన్ల ఉపసంహరిచుకున్న అభ్యర్థులు
February 02, 2026 09:06 AM 152 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రాంరెడ్డి

మున్సిపాలిటీ రెండవ సాధారణ ఎన్నికలు 2026 ప్రక్రియలో భాగంగా. నామినేషన్ల ఉపసంహరణ మొదటి రోజైన ఆదివారం నాడు ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు జిల్లా సహాయ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ జి.వెంక ట్రాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈసందర్భంగా వారుమాట్లాడుతూ సదరు అభ్యర్థులు వివరాలు 5వ వార్డు కొండూరు వెంకటేశం,10వ వార్డు వసనం ఎల్లు బాయి,18వ వార్డు కరెంటోతు రవీందర్, రాతుల సోను నాయక్,19వ వార్డు వర్కాల రాము,20వ వార్డు ఎస్ కె జానీ బాబా స్వచ్ఛందంగా తమ నామినేషన్ల ఉపసంహరించుకున్నారు. ఉపసంహరణకు ఇంకా సమయం ఉన్నందున,తుది బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలను గడువు ముగిసిన అనంతరం పూర్తిస్థాయి లో వెల్లడిస్తామని కమిషనర్ తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News