Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:53 PM

నామినేషన్ల ఉపసంహరిచుకున్న అభ్యర్థులు

నామినేషన్ల ఉపసంహరిచుకున్న అభ్యర్థులు

నామినేషన్ల ఉపసంహరిచుకున్న అభ్యర్థులు
February 02, 2026 09:06 AM 157 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రాంరెడ్డి

మున్సిపాలిటీ రెండవ సాధారణ ఎన్నికలు 2026 ప్రక్రియలో భాగంగా. నామినేషన్ల ఉపసంహరణ మొదటి రోజైన ఆదివారం నాడు ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు జిల్లా సహాయ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ జి.వెంక ట్రాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈసందర్భంగా వారుమాట్లాడుతూ సదరు అభ్యర్థులు వివరాలు 5వ వార్డు కొండూరు వెంకటేశం,10వ వార్డు వసనం ఎల్లు బాయి,18వ వార్డు కరెంటోతు రవీందర్, రాతుల సోను నాయక్,19వ వార్డు వర్కాల రాము,20వ వార్డు ఎస్ కె జానీ బాబా స్వచ్ఛందంగా తమ నామినేషన్ల ఉపసంహరించుకున్నారు. ఉపసంహరణకు ఇంకా సమయం ఉన్నందున,తుది బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలను గడువు ముగిసిన అనంతరం పూర్తిస్థాయి లో వెల్లడిస్తామని కమిషనర్ తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News