మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రాంరెడ్డి
మున్సిపాలిటీ రెండవ సాధారణ ఎన్నికలు 2026 ప్రక్రియలో భాగంగా. నామినేషన్ల ఉపసంహరణ మొదటి రోజైన ఆదివారం నాడు ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు జిల్లా సహాయ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ జి.వెంక ట్రాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈసందర్భంగా వారుమాట్లాడుతూ సదరు అభ్యర్థులు వివరాలు 5వ వార్డు కొండూరు వెంకటేశం,10వ వార్డు వసనం ఎల్లు బాయి,18వ వార్డు కరెంటోతు రవీందర్, రాతుల సోను నాయక్,19వ వార్డు వర్కాల రాము,20వ వార్డు ఎస్ కె జానీ బాబా స్వచ్ఛందంగా తమ నామినేషన్ల ఉపసంహరించుకున్నారు. ఉపసంహరణకు ఇంకా సమయం ఉన్నందున,తుది బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలను గడువు ముగిసిన అనంతరం పూర్తిస్థాయి లో వెల్లడిస్తామని కమిషనర్ తెలియజేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి