Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:25 PM

నల్గొండ ఉడిపి హోటల్లో సాంబార్ లొ జెర్రీ కలకలం

నల్గొండ ఉడిపి హోటల్లో సాంబార్ లొ జెర్రీ కలకలం

నల్గొండ ఉడిపి హోటల్లో సాంబార్ లొ  జెర్రీ కలకలం
January 13, 2026 02:25 PM 176 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ స్థానికం ప్రతినిధి కోమిడాల మహేందర్ రెడ్డి

నల్గొండ పట్టణం హైదరాబాద్ రోడ్డులోని ప్రసాద్ ఉడుపి హోటల్ లో ఆహార భద్రతకు సంబంధించిన ఘటన చోటుచేసుకుంది. ఉదయం సాంబార్–ఇడ్లీ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు వడ్డించిన సాంబార్‌లో జెర్రి ఉన్నట్లు గుర్తించారు.

బోజనం దాదాపు పూర్తయ్యాక గిన్నెలో మిగిలిన సాంబార్‌లో జెర్రిని గమనించిన కస్టమర్ వెంటనే హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనతో హోటల్ ప్రాంగణంలో కొంతసేపు గందరగోళం ఏర్పడింది.

స్థానికంగా మంచి పేరు ఉన్న హోటల్‌లో ఇలాంటి ఘటన జరగడం వినియోగదారుల్లో ఆందోళనకు కారణమైంది. హోటల్ వంటశాల పరిశుభ్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత అధికారులు ఈ ఘటనపై స్పందించి ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం తనిఖీలు నిర్వహించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. హోటల్ యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News