Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:06 AM

నల్లగొండలో ఘన స్వాగతం: త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి పర్యటన

నల్లగొండలో ఘన స్వాగతం: త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి పర్యటన

నల్లగొండలో ఘన స్వాగతం: త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి పర్యటన
April 02, 2026 12:29 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండకు విచ్చేసిన నల్లు ఇంద్రసేన రెడ్డి రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు.ఈ పర్యటనలో భాగంగా గవర్నర్ ను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సాదరంగా ఆహ్వానించి, జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై చర్చలు జరిపారు. నల్లగొండలో గవర్నర్ పర్యటనకు సంబంధించి వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయగా, వాటికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News