Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లంచం తీసుకుంటూ ఏఎస్సై అరెస్ట్. ఏసీబీ వలలో చైతన్యపురి పోలీస్ అధికారి బిడ్డను ఒడిలో, మందుల పెట్టె చేతిలో… నది దాటి టీకాలు ఇస్తున్న మంతి కుమారి “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 02, 2026 02:27 PM

నల్లగొండలో ఘన స్వాగతం: త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి పర్యటన

నల్లగొండలో ఘన స్వాగతం: త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి పర్యటన

నల్లగొండలో ఘన స్వాగతం: త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి పర్యటన
April 02, 2026 12:29 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండకు విచ్చేసిన నల్లు ఇంద్రసేన రెడ్డి రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు.ఈ పర్యటనలో భాగంగా గవర్నర్ ను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సాదరంగా ఆహ్వానించి, జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై చర్చలు జరిపారు. నల్లగొండలో గవర్నర్ పర్యటనకు సంబంధించి వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయగా, వాటికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News