Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:26 PM

నల్లగొండ జిల్లాలో బ్యాలెట్ పత్రాల కలకలం

నల్లగొండ జిల్లాలో బ్యాలెట్ పత్రాల కలకలం

నల్లగొండ జిల్లాలో బ్యాలెట్ పత్రాల కలకలం
December 12, 2025 09:27 PM 122 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి కొండ మల్లేష్ గౌడ్

చిట్యాల మండలం చిన్నకాపర్తిలో డ్రైనేజీలో వందలాది బ్యాలెట్ పత్రాలు కొట్టుకుపోవడం కలకలం రేపింది. ఈ పత్రాలపై బీఆర్ఎస్ బలపర్చిన కత్తెర గుర్తుకు ఓటు వేసినట్లు ముద్రించి ఉండడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి 455 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన నేపథ్యంలో, ఈ ఘటనపై పరాజయం పాలైన బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి రుద్రారపు భిక్షం రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News