Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 04:39 AM

నల్గొండ కార్పొరేషన్ బీఫాంల పంపిణి

నల్గొండ కార్పొరేషన్ బీఫాంల పంపిణి

నల్గొండ కార్పొరేషన్ బీఫాంల పంపిణి
31-01-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్, నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశాల మేరకు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన బీ-ఫామ్‌లను పంపిణీ చేశారు.

నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత చేతుల మీదుగా MLC శంకర్ నాయక్, కత్తుల కోటిలకు బీ-ఫామ్‌లు అందజేశారు. పార్టీ సంస్థాగత బలోపేతం దిశగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు.

Sthanikam

నల్గొండ కార్పొరేషన్ బీఫాంల పంపిణి

Article Image

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్, నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశాల మేరకు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన బీ-ఫామ్‌లను పంపిణీ చేశారు.

నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత చేతుల మీదుగా MLC శంకర్ నాయక్, కత్తుల కోటిలకు బీ-ఫామ్‌లు అందజేశారు. పార్టీ సంస్థాగత బలోపేతం దిశగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News