PRINT TIME: April 10, 2026 03:56 PM
నల్గొండ చందనపల్లి వద్ద ఘోర యాక్సిడెంట్.. ఎన్నికల డ్యూటీలో కానిస్టేబుల్ షేక్ తయ్యుబ్ మృతి!
నల్గొండ చందనపల్లి వద్ద ఘోర యాక్సిడెంట్.. ఎన్నికల డ్యూటీలో కానిస్టేబుల్ షేక్ తయ్యుబ్ మృతి!
February 13, 2026 10:11 PM
14 Views
స్థానికం ప్రతినిధి :
NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
నల్గొండ చందనపల్లి వద్ద ఘోర యాక్సిడెంట్.. ఎన్నికల డ్యూటీలో కానిస్టేబుల్ షేక్ తయ్యుబ్ మృతి!
నల్గొండ, ఫిబ్రవరి 13: నల్గొండ చందనపల్లి వద్ద డీసీఎం, ద్విచక్ర వాహనం ఘోరంగా డొంగబిడ్డలు కొట్టుకున్నారు. మునుగోడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ షేక్ తయ్యుబ్ (34) దుర్మరణం చెందారు.నల్గొండ మున్సిపల్ ఎన్నికల డ్యూటీ ముగించుకొని నకిరేకల్ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. షేక్ తయ్యుబ్కు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. డీసీఎం డ్రైవర్పై కేసు నమోదు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుస్తున్నాయి. షేక్ తయ్యుబ్ కుటుంబసభ్యులు షాక్లో మునిగిపోయారు. పోలీస్ శాఖలోని సహోద్యోగులు విచారంతో మునిగారు. జిల్లా పోలీస్ అధికారులు తనయ్యుబ్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి